home page

భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ౦

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం    

 | 
Kcr with india today
   తెలంగాణ రాష్ట్ర సమితిని భారత  రాష్ట్ర సమితిగా మార్పు చేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ప్రకటించారు  . ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు  .తెలంగాణ రాష్ట్రానికి చెందిన 298మంది పాల్గొన్న సమావేశం   ఈమేరకు తీర్మానించింది  . మహారాష్ట్ర కర్నాటక రాష్ట్రాల్లో తొలివిడత పాల్గొంటున్నట్లు చెప్పారు  .