home page

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ

ఉప రాష్ట్రపతికి  ఎంపీఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి  

 | 

 
కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి చెత్తను తొలిగిస్తుండగా బయటపడ్డ మూడు రివాల్వర్  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో ముందంజలో తెలంగాణా  చంద్రబాబు నాయుడుతో బి.వి.రామ్ భేటీ కేసీఆర్ గారితో మాజీ శాసన మండలి చైర్మన్ చెప్పులు-మూడు పెళ్లిళ్లు-పొత్తులు..ఏపి లో వేడెక్కిన రాజకీయాలు వయసు మీద పడుతోంది.. కళ్లు కనిపించడం మంత్రి కేటీఆర్ ఉప ఎన్నికల వేళ బీజేపీకి దాసోజు షాక్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ ఆక్షేపనీయం : కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ నర్సాపురం శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా బిసిలు ఉద్యమించాలి ·       రాజకీయ పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి జనసేన పార్టీలోకి కన్నా లక్ష్మీనారాయణ?! బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమైన సీపీఐ జాతీయ మహాసభలు ఎస్టీ జాబితాలో బోయలు వాల్మీకీలు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో రవాణాశాఖ కఠిన చర్యలు         50లక్షలకుపైగా వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు పిల్లల్ని కనాలనుకోవడం నా వరకు పెద్ద సమస్య కాదు         ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మావోయిస్టులు చాలా మంది అజ్ఞాతంలో ఉన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష! తెలంగాణ పోలీస్ - ONLINE వ్యాసరచన పోటీ.. *ఈ నెల 21 న మరో సారి ఢిల్లీ వెళ్తున్న వైఎస్ షర్మిల*  ఖర్గే కుఅభినందనల వెల్లువ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజెపి, టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే దేశాన్ని అమ్ముతారు దేశ ఆస్తులను అంబానీ, ఆధానీలకు అమ్ముతున్న బిజెపి తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం మూడవ మహాసభ  సంగారెడ్డి జిల్లా నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన కల్లు గీత కార్మిక సంఘం నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి రూటే సపరేటు ! కేటీఆర్ చేసిన ఫోన్ కాల్ వీడియో లీక కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ కు అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో మల్లికార్జున ఖర్గే ఘనవిజయం వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!       కుమార్తె సునీత డిమాండ్ కు  సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ కేటీఆరే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సిఎం...!      ముందుగానే మంత్రులు మాత్రం హంగామా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అలక వహించారా..? బిసి కాలేజీ హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ. 500 పాకెట్ మని మంజూరు చేయాలి పామర్రు వైఎస్సార్సీపీ నేత దోవారి ఏసు దాస్ పార్టీ నుండి బహిష్కరణ ముసద్దిలాల్ జ్యుయెలర్స్ సంస్థపై ఈడీ కొరడా       రూ.100 కోట్ల బంగారం సీజ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ లేదా కర్ణాటకకు మార్పు            వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా సీబీఐ! వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 14 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లలో జనసేన పోటీ? ఇవాళ AICC అద్యక్ష ఎన్నికల కౌంటింగ్... బిజెపిలో చేరనున్న మాజీ ఎంపి బూర నరసయ్యగౌడ్... సర్వాంగ సుందరంగా పాలకుర్తి నియోజకవర్గం. భారత 27వ సీజీఏగా భారతీ దాస్​ నియామకం.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు భోజన వసతి కల్పించాలి ఆధార్‌ కార్డును ఈ-మెయిల్‌ ఐడీతో లింక్‌ చేయడం వల్ల అనేక లాబాలు చదువు వ్యాపారం కాదు.. మండిపడ్డ ఎంపీ వరుణ్‌ గాంధీ టీఎస్ ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. సాగర్ ప్రాజెక్టు 18 గేట్ల ఎత్తివేత న్యాయమూర్తులపై న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సంచలన వ్యాఖ్యలు బిల్కిస్‌ బానో గ్యాంగ్‌రేప్‌ కేసు నిందితుల విడుదలపై నవంబర్‌ 29న విచారణ ఊడిగం చేయలేం...కమలానికి తలాఖ్ చెప్పిన పవన్ కళ్యాణ్ ఏపీలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం       చేతులు కలిపిన చంద్రబాబు...పవన్..                   పొడిచిన పొత్తులు
కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి చెత్తను తొలిగిస్తుండగా బయటపడ్డ మూడు రివాల్వర్  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో ముందంజలో తెలంగాణా  చంద్రబాబు నాయుడుతో బి.వి.రామ్ భేటీ కేసీఆర్ గారితో మాజీ శాసన మండలి చైర్మన్ చెప్పులు-మూడు పెళ్లిళ్లు-పొత్తులు..ఏపి లో వేడెక్కిన రాజకీయాలు వయసు మీద పడుతోంది.. కళ్లు కనిపించడం మంత్రి కేటీఆర్ ఉప ఎన్నికల వేళ బీజేపీకి దాసోజు షాక్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ ఆక్షేపనీయం : కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ నర్సాపురం శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా బిసిలు ఉద్యమించాలి ·       రాజకీయ పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి జనసేన పార్టీలోకి కన్నా లక్ష్మీనారాయణ?! బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమైన సీపీఐ జాతీయ మహాసభలు ఎస్టీ జాబితాలో బోయలు వాల్మీకీలు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో రవాణాశాఖ కఠిన చర్యలు         50లక్షలకుపైగా వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు పిల్లల్ని కనాలనుకోవడం నా వరకు పెద్ద సమస్య కాదు         ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మావోయిస్టులు చాలా మంది అజ్ఞాతంలో ఉన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష! తెలంగాణ పోలీస్ - ONLINE వ్యాసరచన పోటీ.. *ఈ నెల 21 న మరో సారి ఢిల్లీ వెళ్తున్న వైఎస్ షర్మిల*  ఖర్గే కుఅభినందనల వెల్లువ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజెపి, టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే దేశాన్ని అమ్ముతారు దేశ ఆస్తులను అంబానీ, ఆధానీలకు అమ్ముతున్న బిజెపి తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం మూడవ మహాసభ  సంగారెడ్డి జిల్లా నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన కల్లు గీత కార్మిక సంఘం నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి రూటే సపరేటు ! కేటీఆర్ చేసిన ఫోన్ కాల్ వీడియో లీక కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ కు అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో మల్లికార్జున ఖర్గే ఘనవిజయం వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!       కుమార్తె సునీత డిమాండ్ కు  సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ కేటీఆరే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సిఎం...!      ముందుగానే మంత్రులు మాత్రం హంగామా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అలక వహించారా..? బిసి కాలేజీ హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ. 500 పాకెట్ మని మంజూరు చేయాలి పామర్రు వైఎస్సార్సీపీ నేత దోవారి ఏసు దాస్ పార్టీ నుండి బహిష్కరణ ముసద్దిలాల్ జ్యుయెలర్స్ సంస్థపై ఈడీ కొరడా       రూ.100 కోట్ల బంగారం సీజ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ లేదా కర్ణాటకకు మార్పు            వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా సీబీఐ! వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 14 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లలో జనసేన పోటీ? ఇవాళ AICC అద్యక్ష ఎన్నికల కౌంటింగ్... బిజెపిలో చేరనున్న మాజీ ఎంపి బూర నరసయ్యగౌడ్... సర్వాంగ సుందరంగా పాలకుర్తి నియోజకవర్గం. భారత 27వ సీజీఏగా భారతీ దాస్​ నియామకం.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు భోజన వసతి కల్పించాలి ఆధార్‌ కార్డును ఈ-మెయిల్‌ ఐడీతో లింక్‌ చేయడం వల్ల అనేక లాబాలు చదువు వ్యాపారం కాదు.. మండిపడ్డ ఎంపీ వరుణ్‌ గాంధీ టీఎస్ ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. సాగర్ ప్రాజెక్టు 18 గేట్ల ఎత్తివేత న్యాయమూర్తులపై న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సంచలన వ్యాఖ్యలు బిల్కిస్‌ బానో గ్యాంగ్‌రేప్‌ కేసు నిందితుల విడుదలపై నవంబర్‌ 29న విచారణ ఊడిగం చేయలేం...కమలానికి తలాఖ్ చెప్పిన పవన్ కళ్యాణ్ ఏపీలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం       చేతులు కలిపిన చంద్రబాబు...పవన్..                   పొడిచిన 
కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

  రాజ్యాంగ బద్దమైన మండల్ కమిషన్ సిపార్సులు అమలు చేయాలి

        ఉప రాష్ట్రపతితో బీసీ సంఘాల నేతలు భేటి

న్యూ డిల్లీ అక్టోబర్ 21;కేంద్ర ప్రభుత్వంలో బీసీల సంక్షేమం అభివృద్ధి పరచడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అలాగే రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ మిగతా సిఫార్సులు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో నేడు ఉప రాష్ట్రపతి జగదీప్ దనకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య కేంద్రంలో 74 మంత్రిత్వ శాఖలు ఉన్నవి అలాగే ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, మహిళలకు కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నవి. కానీ 56% జనాభా గల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడంతో బీసీ కులాల అభివృద్ధి కుంటుపడుతుంది. 75 సంవత్సరాల తర్వాత ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖ పెట్టకపోవడం అన్యాయం జరుగుతున్దని ఉప రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.అలాగే రాజ్యాంగబద్ధమైన మండల కమిషన్ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందని, అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయ మని పేర్కొన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వలన బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయపరమైన స్కీములు అమలు చేయలేకపోతున్నారన్నారు. కేంద్ర స్థాయిలో బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో 27% రిజర్వేషన్లు 30 సంవత్సరాల నుండి అమలు చేస్తున్నారు. కానీ ఇతర ఆర్థికపరమైన స్కీములు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్ షిప్ ల మంజూరు, హాస్టళ్ళ మంజూరు, గురుకుల పాఠశాలల మంజూరులాంటి స్కీములు లేవు. ఈ స్కీములు మంజూరు చేసి బిసి లను  విద్యారంగంలో ఉన్నత చదువులు చదువుకోవడానికి  ప్రోత్సహించాలని, అందుకు ఉపరాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. కులవృత్తులు పోయి పరిశ్రమలు, కంపెనీలు వస్తున్నాయి. ఈ కులాలకు ప్రత్నామాయ  ఉపాధి కల్పించడానికి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే బీసీ అభివృద్ధికి కేంద్ర బడ్జెటులో ప్రతి సంవత్సరం 2లక్షల కోట్లు కేటాయించాలని కోరారు.జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులకు వర్తింపజేయాలని, దేశంలోని ప్రతి యూనివర్సిటీలో పరిశోధనాత్మక విద్యార్థులకు 50 మంది రాజీవ్ ఫెలోషిప్ పథకాన్ని అమలు చేయాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ జగదీప్ దనకర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఉన్నారు.ఉప రాష్ట్రపతి ని కలిసిన వారిలో దక్షిణ భారత సంఘం అధ్యక్షులు జబ్బాల శ్రీనివాస్, జాతీయ ఓబీసీ సంఘం అధ్యక్షులు  ఏ. వరప్రసాద్, జాతీయ నేతలు మెట్ట చంద్రశేఖర్, కే మోక్షిత్, సున్నం మల్లికార్జున్, ఓం ప్రకాష్ మరియు భద్ర తదితరులు పాల్గొన్నారు.