home page

సుప్రీం కోర్టులో శివసేన పిటీషన్

ఇవాళ సాయంత్రం 5గంటలకు విచారణ 

 | 
Sc

మహారాష్ట్రలో కొనసాగుతున్న అనిశ్ఛితికి అసెంబ్లీ బల పరీక్ష ద్వారా ముగింపు పడాల్సి ఉంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శాసనసభలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోషియార్ ప్రభుత్వాన్ని కోరడంతో గురువారంతో ముగింపు కార్డ్ పడుతుందనకున్న మహారాష్ట్ర రాజకీయంలో మరో ట్విస్ట్ నెలకొంది. బలనిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ ఆదేశించడాన్ని శివసేన సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

Supreme Court agrees to hear at 5 pm plea of Shiv Sena chief whip Sunil Prabhu challenging Maharashtra Governor Bhagat Singh Koshyari's direction to Chief Minister Uddhav Thackeray to prove his majority support on the floor of the House on June 30 th.