మెట్రలో మంటలు:16మంది మృతి
సహాయక చర్యలు ముమ్మరం
Updated: May 14, 2022, 03:08 IST
| 
చాలామంది గాయపడ్డారని సమాచారం
ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ దగ్గర ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. మూడంస్తుల బిల్డింగ్ మంటలు, పొగతో వ్యాపించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. కాగా, ఫైర్ ఇంజిన్లు తరలివచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ బిల్డింగ్లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.