home page

మోడీతో బాబు మాటామంతీ

3 ఏళ్ళ తరువాత ఇరువురి భేటీకి ప్రాధాన్యత 

 | 
Chandrababu

చంద్రబాబుతో 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం అనంతరం చంద్రబాబు వద్దకు వచ్చిన ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి పక్కకు వెళ్లి 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చలు ఇద్దరి మధ్య జరిగిన చర్చలపై సర్వత్రా ఉత్కంఠ.

2019 ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్ర బాబు ప్రధాని మోడీ తో కలవడం ఇదే మొదటిసారి. గతంలో రెండుసార్లు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రధాని మోడీ తో భేటీ కాలేదు. 2019లో ఓటమితో చంద్రబాబు దాదాపుగా జాతీయ రాజకీయాలకు దూరంగా వున్నారు.