home page

జాతీయ పంచాయతీ దినోత్సవం అవార్డులు ప్రదానం

మంత్రి కాకాణి చేతుల మీదుగా పంపిణీ

 | 
Awards distributed

ఉత్తమ పంచాయతీ లకు ప్రోత్సాహకాలు


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కలెక్టరేట్ లోని తిక్కన భవన్ లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను ఉద్దేశించి, ప్రసంగించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ , సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి .

*జాతీయ స్థాయిలో ఎంపికైన సర్పంచులకు, అధికారులకు ప్రోత్సాహకాలు అందించిన మంత్రివర్యులు కాకాణి. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు  ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ , జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.