home page

వరి పంట వేయెద్దు- ధర్మాన

ఒరిషాతో నీటి ప్రాజెక్టుల సమస్య వుంది

 | 
Dharmana

ఒడిషాతో వివాదం వల్లే ఆలస్యం

ఏపీలో రైతులు వరి వేయద్దని.. కమర్షియల్‌ పంటలకు అలవాటు కావాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం హిరమండలం రిజర్వాయర్ ను పరిశీలించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.ఈ ప్రాజెక్టులపై 2వేల కోట్లు ఖర్చు పెట్టినా రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చేయలేకపోయామని ఆయన అన్నారు.ఒడిషాతో ఉన్న నీటి వివాదాల వల్ల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావడానికి సమయం పడుతోందని ఆయన అన్నారు.