home page

బైజు సంస్థ పై ఈడీ దాడులు

విదేశీ మారక ద్రవ్య నిబంధనలు ఉల్లంఘన!

 | 

దేశంలో ఆన్లైన్ విద్యను అందించే బైజుస్ సంస్థ

సి ఇ ఓ ఇంటిపై, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం దాడులు నిర్వహించడం విశేషం. సుమారు 28 వేల కోట్ల రూపాయలు విదేశీ నిధుల సమీకరించిన బైజుస్ 2020-21 సంవత్సరానికి లెక్కలు చూపించలేదు. ఆడిట్ నిర్వహణ జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయల వ్యయంతో విద్య ట్యాబులను కొనుగోలు చేసింది.  వీటి పనితీరు పై విమర్శలు వచ్చింది.