home page

మాగుంట శ్రీనివాసుల రెడ్డికి దేశం నేతల పరామర్శలు

ఇటీవల మరణించిన మాగుంట సుధాకర్ రెడ్డి

 | 

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సోదరుడు సుధాకర్ ,రెడ్డి ఇటీవలే మరణించిన నేపధ్యంలో పలువురు తెలుగుదేశం నాయకులు ఆయనను.చెన్నై లో పరామర్శించారు. బీద రవిచంద్ర ,మాగుంట కురుకుండ్ల రామకృష్ణ  వీరిలో ఉన్నారు.