అమరావతి పిటిషన్ పై మరో బెంచ్ -
కేసు నుంచి తప్పుకున్నా: జస్టిస్ లలిత్
Updated: Nov 1, 2022, 13:18 IST
| 
అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ - అమరావతి పిటిషన్ల విచారణకు విముఖత చూపిన సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ - తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ ఆదేశం -
చీఫ్ జస్టిస్ లలిత్ గతంలో ఈ అంశం పై లీగల్ ఒపీనియన్ ఇచ్చిన విషయం అమరావతి తరపు పిటిషనర్లు గుర్తు చేయడం వలన "నాట్ బిఫోర్ మీ" అని సున్నితంగా వాదనలు వినడానికి తిరస్కరించారు.
చీఫ్ జస్టిస్ లలిత్ గతంలో ఈ అంశం పై లీగల్ ఒపీనియన్ ఇచ్చిన విషయం అమరావతి తరపు పిటిషనర్లు గుర్తు చేయడం వలన "నాట్ బిఫోర్ మీ" అని సున్నితంగా వాదనలు వినడానికి తిరస్కరించారు.